చుండ్రుతో బాధపడేవారు మామిడి తెనక లోపల ఉండే పప్పు , కరక్కాయలపొడి సమానంగా తీసుకొని తగినన్ని దేశవాళి గేదె పాలతో కలిపి మెత్తగా నూరి , తలకు పట్టించాలి . ఒక గంట ఆగి కుంకుడుకాయ లేక సికాకాయ రసంతో స్నానం చేయాలి . ఇలా వారానికి రెండు సార్లు చేస్తుంటే క్రమంగా చుండ్రు పూర్తిగా హరించిపోతుంది .
No comments:
Post a Comment